Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీపురు మళ్లీ ఊడ్చేసింది, ఈ 6 కారణాలతోనే ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్‌కి సీఎం పగ్గాలు

Webdunia
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (14:12 IST)
దేశంలో దాదాపు చాలాచోట్ల భాజపా తన కషాయ జెండాను ఎగురవేయగలుగుతోంది కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం దాని శక్తి చాలడం లేదు. ఇప్పటికే 3 సార్లు ఆ పార్టీ భంగపాటుకు గురైంది. తాజా ఎన్నికల్లో ఆప్ మరోసారి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. అసలు కేజ్రీవాల్ పార్టీ వైపుకి ప్రజలు ఎందుకు మొగ్గుచూపారనేది చూస్తే ఇవే బయటకు కనబడుతున్నాయి.
 
1. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్.
2. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.
3. ప్రతి నెలా ఉచితంగా 20 వేల లీటర్ల నీటి సరఫరా.
4. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సేవలు.
5. కేజ్రీవాల్‌ను ఢీకొట్టే నేత భాజపా-కాంగ్రెస్ పార్టీలో నిల్.
6. భాజపా సీఎం అభ్యర్థి ఎవరో తెలీదు.
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments