రామకుప్పంలో అర్థరాత్రి భూమి బద్ధలవుతున్నట్లు శబ్దం: పరుగులు తీసిన జనం

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (11:23 IST)
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో భూమి నుంచి వస్తున్న వింత శబ్దాలు మళ్లీ భయపెట్టాయి. అంతా గాఢ నిద్రలో వున్న సమయంలో భూమి బద్ధలవుతున్నట్లు పెద్దపెద్ద శబ్దాలు రావడంతో ప్రజలు భీతిల్లిపోయారు. దిక్కూదెస తెలియకుండా ఎటుబడితే అటు పరుగులు తీసారు.

 
ఇదంతా రామకుప్పం మండలం పరిధిలోని చిన్నగరిగేపల్లి, గడ్డూరు, ఎస్.గొల్లపల్లి, గొరివిమాకుల పల్లిలో చోటుచేసుకుంది. ఇటీవలి కాలంలో తరచూ భూమి లోపల నుంచి వింత శబ్దాలు వస్తున్నాయని వారు చెపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో కొట్టుమిట్టాడుతున్నట్లు చెపుతున్నారు.

 
దీనంతటికీ కారణం తమ మండలానికి సమీపంలో పెద్దఎత్తున మైనింగ్ కార్యక్రమాలు నిర్వహించడమేనని వారు ఆరోపిస్తున్నారు. ప్రజల ఆరోపణల నేపధ్యంలో అధికారులు రంగంలోకి దిగి పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments