Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామకుప్పంలో అర్థరాత్రి భూమి బద్ధలవుతున్నట్లు శబ్దం: పరుగులు తీసిన జనం

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (11:23 IST)
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో భూమి నుంచి వస్తున్న వింత శబ్దాలు మళ్లీ భయపెట్టాయి. అంతా గాఢ నిద్రలో వున్న సమయంలో భూమి బద్ధలవుతున్నట్లు పెద్దపెద్ద శబ్దాలు రావడంతో ప్రజలు భీతిల్లిపోయారు. దిక్కూదెస తెలియకుండా ఎటుబడితే అటు పరుగులు తీసారు.

 
ఇదంతా రామకుప్పం మండలం పరిధిలోని చిన్నగరిగేపల్లి, గడ్డూరు, ఎస్.గొల్లపల్లి, గొరివిమాకుల పల్లిలో చోటుచేసుకుంది. ఇటీవలి కాలంలో తరచూ భూమి లోపల నుంచి వింత శబ్దాలు వస్తున్నాయని వారు చెపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో కొట్టుమిట్టాడుతున్నట్లు చెపుతున్నారు.

 
దీనంతటికీ కారణం తమ మండలానికి సమీపంలో పెద్దఎత్తున మైనింగ్ కార్యక్రమాలు నిర్వహించడమేనని వారు ఆరోపిస్తున్నారు. ప్రజల ఆరోపణల నేపధ్యంలో అధికారులు రంగంలోకి దిగి పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments