Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు సాహస బాలిక హిమప్రియకి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (13:00 IST)
ఆ బాలిక చూపిన ధైర్యసాహసాలకు ఉగ్రవాది తోకముడిచాడు. ఉగ్రదాడిని ఎదుర్కోవడంలో ధైర్యం చూపినందుకు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పొన్నం గ్రామానికి చెందిన 13 ఏళ్ల గురుగు హిమప్రియ ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారానికి ఎంపికైంది.
 
 
ఫిబ్రవరి 2018లో జమ్మూలోని సుంజువాన్ మిల్ క్యాంప్‌లోని ఆర్మీ జవాన్ కుమార్తె హిమప్రియ వుంటున్న నివాసంపై ఆమె తండ్రి లేని సమయంలో ఒక ఉగ్రవాది దాడి చేశాడు. గ్రెనేడ్‌ల దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ ఆమె దాదాపు 5 గంటలపాటు తీవ్రవాదితో హోరాహోరీ ఎదురుదాడి చేసి అపారమైన ధైర్యసాహసాలను ప్రదర్శించింది.
 
 
ఆమె తీవ్రవాదితో ముఖాముఖి పోరాటం చేసి తద్వారా కుటుంబాలను కాపాడింది. "హిమప్రియ ధైర్యసాహసాల రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్, 2022ను ప్రదానం చేస్తున్నారు" అని ప్రసార మంత్రిత్వశాఖ తెలిపింది.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments