Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఆర్టీసి సమ్మె ఎఫెక్ట్: ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ గవర్నర్ తమిళిసై

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (12:50 IST)
తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆత్మహత్యల పరంపర సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
 
ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తెలంగాణలో పరిస్థితి గురించి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీతో సమావేశమై వివరించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. తెలంగాణలో తలెత్తిన పరిస్థితులకు సంబంధించి గవర్నర్ కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 
 
మొత్తమ్మీద టీఎస్ ఆర్టీసి దెబ్బతో కేసీఆర్ సర్కారుకి షాక్ తప్పేట్లు లేదు. ఉద్యోగులకు- ప్రభుత్వానికి మధ్య రాజీ కుదరకపోవడంతో ఆర్టీసి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. దీనితో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments