Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కార్‌ని గద్దె దించడానికి వచ్చే ఎన్నికల్లో తెదేపా, జనసేన, వామపక్షాలు కలిసి పోటీ

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (23:05 IST)
ఏపీలో అవినీతి పాలన చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, వామపక్షాలు అన్నీ కలిసి పోటీ చేస్తాయని మాజీ శాసనమండలి చైర్మన్, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.


పశ్చిమ గోదావరిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... సామాన్యులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందనీ, ఇక్కడ బీహార్ తరహా పాలన సాగుతోందని విమర్శించారు.

 
సామాన్యుల భద్రతకు భరోసా కల్పించగల ప్రభుత్వం తెదేపాతోనే సాధ్యమన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో తెదేపా-జనసేన-వామపక్షాలు కలిసి పోటీ చేయాల్సిన ఆవశ్యకత వుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

1000 కోట్ల మార్క్ రికార్డ్‌కు చేరువలో దీపికా పదుకునే.. కల్కితో సాధ్యమా?

కల్కి 2898 ADలో నటుడిగా రామ్ గోపాల్ వర్మ.. ఎక్స్‌లో థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ

గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఎలక్ట్రిఫైయింగ్ అజిత్ కుమార్ సెకండ్ లుక్

రామోజీరావు సంస్మరణ సభ- రాజమౌళి-బాబు-పవన్- కీరవాణి టాక్ (వీడియో)

రిలీజ్ కు రెడీ అవుతోన్న గ్యాంగ్ స్టర్ మూవీ టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments