Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్యావుడా.. జగన్‌కు ముద్దుపెట్టిన పీఠాధిపతి.. ఎవరు?

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (22:21 IST)
సంకల్ప యాత్ర దిగ్విజయంగా పూర్తయిన సంధర్భంగా తిరుమల శ్రీవారికి మ్రొక్కులు తీర్చుకున్నారు ఎపి ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. జగన్ పర్యటన రోజే విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామి కూడా తిరుమలకు వచ్చారు. స్వరూపానందస్వామిని స్వయంగా జగన్ కలిశారు. 
 
అయితే వీరిద్దరు కలిసిన సమయంలో ఆసక్తికర చర్చలు జరిగాయి. ఒక పీఠాధిపతి రాజకీయ నాయకుడి చెవిలో వ్యాఖ్యలు చేయడం.. ఆయనకు ముద్దు పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో నువ్వే కాబోయే సిఎం అంటూ విశాఖ శారదా పీఠాధిపతి జగన్ చెవిలో చెప్పి ముద్దు పెట్టినట్లు వైసిపి నేతలు ప్రచారం చేస్తున్నారు. 
 
ఇప్పటికే కెసిఆర్ విశాఖకు వెళ్ళి స్వరూపానందను కలవడం.. ఆ తరువాత జగన్ వెళ్ళి తిరుమలలో శారదా పీఠాధిపతిని కలవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారుతోంది. పీఠాధిపతిగా ఉన్న స్వరూపానంద స్వామి రాజకీయ నేతలతో సన్నిహితంగా ఉండడంతో హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments