కల్నల్ సంతోష్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న శ్రీ సరస్వతి శిశుమందిర్ లక్షేట్టిపేట ఉపాధ్యాయులు

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (17:06 IST)
కల్నల్ సంతోష్ మరణానికి నివాళులు అర్పించిన తొలి గురువు శ్రీసరస్వతి శిశుమందిర్ ఉపాధ్యాయులు రాహుల రామన్న. సంతోష్‌కు విద్యాబుద్ధులు నేర్పే అవకాశం దక్కినందుకు గురువుగా గర్విస్తున్నానంటూ ఆనాటి జ్ఞాపకాలను‌ గుర్తు చేసుకున్నారు రాహుల రామన్న.
 
లక్షేట్టిపేట శ్రీసరస్వతి శిశుమందిర్‌లో నాలుగవ తరగతి వరకు విద్యనభ్యసించాడని గుర్తు చేసుకున్నారు సరస్వతి విద్యాలయం ఉపాధ్యాయులు. కల్నల్ సంతోష్ కుటుంబసభ్యులకి ప్రగాడ సానుభూతి తెలియజేసింది లక్షేట్టిపేట శ్రీ సరస్వతి విద్యాలయ పూర్వ విద్యార్థి పరిషత్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments