కేరళలో శ్రీరెడ్డీ... నాని డర్టీ పిక్చర్ జూన్ 14 విడుదలన్నారు... ఎక్కడ? నెటిజన్స్ ప్రశ్నలు

ఛానళ్లలో తన ఆవేదనను, తన పోరాటాన్ని పట్టించుకోవడం లేదనీ, సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో యాక్టివ్‌గా వున్న శ్రీరెడ్డి ప్రస్తుతం కేరళ అందాలను ఆస్వాదిస్తోంది. కేరళలో ఆమె సముద్రపు ఒడ్డు నుంచి ఫేస్ బుక్ లైవ్ కూడా ఇచ్చింది. తాజాగా జగద్గురు ఆదిశంకరాచార్యులు జన్మ

Webdunia
శుక్రవారం, 15 జూన్ 2018 (17:07 IST)
ఛానళ్లలో తన ఆవేదనను, తన పోరాటాన్ని పట్టించుకోవడం లేదనీ, సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో యాక్టివ్‌గా వున్న శ్రీరెడ్డి ప్రస్తుతం కేరళ అందాలను ఆస్వాదిస్తోంది. కేరళలో ఆమె సముద్రపు ఒడ్డు నుంచి ఫేస్ బుక్ లైవ్ కూడా ఇచ్చింది. తాజాగా జగద్గురు ఆదిశంకరాచార్యులు జన్మస్థలానికి వెళ్లి అక్కడ కొన్ని ఫోటోలు తీసుకుని షేర్ చేసింది. ఇంకా ఆధ్యాత్మికత గురించి మాటలు చెపుతోంది. 
 
ఐతే ఆమెకు మాత్రం నెటిజన్లు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు. జూన్ 14న నానితో మీరు కలిసిన డర్టీ పిక్చర్ రిలీజ్ చేస్తామన్నారు కదా... ఏది మేడం... 14 దాటి జూన్ 15 వచ్చేసింది. అంటే... మీరు చెప్పిందంతా ఫేకా? మీరు చేసిన కామెంట్లన్నీ అబద్ధాలేనా అంటూ పోస్టింగులు చేస్తున్నారు. మరికొందరయితే రెచ్చగొడుతూ పలు వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. కానీ శ్రీరెడ్డి మాత్రం వాటిపైన ఏమాత్రం స్పందించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తల్లి చనిపోయినా తిరువీర్ చెప్పకుండా షూటింగ్‌లో చేశాడు : కరుణ కుమార్

ఓ.. చెలియా లోని నాకోసం ఆ వెన్నెల.. బాణీ ఎంతో హాయిగా ఉంది : జేడీ చక్రవర్తి

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా... చిన్ని గుండెలో సాంగ్ తొో రామ్ పోతినేని

Bigg Boss Telugu 9: శ్రీజ దమ్ము రీ ఎంట్రీ.. దివ్వెల మాధురిపై ఎదురు దాడి.. వాయిస్‌పై ట్రోలింగ్స్

Suryakantham: ఒకరి బాధను సంతోషంగా తీసుకోలేనని తెగేసి చెప్పిన సూర్యకాంతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments