Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోలపై వాళ్లు అలిగి రాలేదంట... శ్రీరెడ్డి: చిరంజీవి ఏడవలేదు...

శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమధ్య నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొంతకాలంగా సైలెంటుగా వుంటోంది. తాజాగా మరోసారి తన ఫేసుబుక్కులో ఓ పోస్టు చేసింది. అదేమిటంటే... "అమెరికాలో మా అసోషియేషన్‌ నిర్వహించిన ప్రొగ్రాంకు జనం రాలేదంట. బిల్డిం

Webdunia
మంగళవారం, 1 మే 2018 (14:40 IST)
శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమధ్య నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొంతకాలంగా సైలెంటుగా వుంటోంది. తాజాగా మరోసారి తన ఫేసుబుక్కులో ఓ పోస్టు చేసింది. అదేమిటంటే...  "అమెరికాలో మా అసోషియేషన్‌ నిర్వహించిన ప్రొగ్రాంకు జనం రాలేదంట. బిల్డింగ్‌ కోసం డబ్బులు అడగటం కోసం చేసిన ప్రోగ్రాంకి జనాలు రాకుండా తమ నిరసనలు వ్యక్తం చేశారంట. ఎందుకంటే హీరోలెవరూ ప్రత్యేక హోదా కోసం మాట్లాడలేదని అలిగారంట" అంటూ ఆమె పోస్ట్‌ పెట్టింది. మరి దీనిపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి. 
 
ఇదిలావుంటే డల్లాస్‌లో మెగాస్టార్ చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది. ప్రత్యేక హోదా కోసం చిరంజీవి ఉద్యమించడం లేదంటూ అక్కడ కొంతమంది నల్లచొక్కాలు ధరించి తమ నిరసనను తెలిపారు. దీనితో చిరంజీవి అవాక్కయ్యారు. మరోవైపు చిరంజీవి డల్లాస్ సభలో భావోద్వేగానికి గురయ్యారంటూ ఓ వార్త హల్చల్ చేసింది. దీనిపై ఎన్నారైలు క్లారిటీ ఇచ్చారు.
 
అదంతా ఉత్తదేనంటూ కొట్టిపారేశారు. చిరంజీవిగారు ఏడవలేదనీ, అదంతా పాత వీడియో క్లిప్పింగ్ అని తెలిపారు. పాత వీడియో క్లిప్పింగులను ఇప్పుడు కొంతమంది నెట్లో పెట్టి ప్రచారం చేస్తున్నారంటూ వివరించారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments