ఉత్తర ద్వారం నుంచే విష్ణుమూర్తిని చూడాలా, ద్వారాలు బద్ధలవ్వాలా?: భక్తులకు సూటిగా గరికపాటి (video)

ఐవీఆర్
గురువారం, 9 జనవరి 2025 (11:53 IST)
పండుగలు, పర్వదినాలు వస్తే పుణ్యక్షేత్రాల్లో ఇసుకేస్తే రాలనంత భక్తులు వచ్చేస్తుంటారు. దీనిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు గారు సూటింగా భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.
 
''ముక్కోటి ఏకాదశి వంటి పర్వదినాలు వస్తే దేవాలయాలన్నీ కిటకిటలాడిపోతాయి. తిరుమల, భద్రాచలం ఇలా ఏ దేవాలయంలోనైనా భారీ సంఖ్యలో భక్తులు బారులుతీరి కనిపిస్తారు. ఆరోజు స్వామివారిని దర్శించుకుంటే చేసిన పాపాలన్నీ పోతాయట. అన్ని పాపాలు చేసి వెళ్తారా స్వామి వారి కటాక్షానికీ.. ముక్కోటి అయ్యాక 3 రోజులకు వెళితే విష్ణుమూర్తి ఏమైనా ఆగ్రహంగా వుంటారా... కరుణించరా.
 
ఒక్కసారిగా పెద్దసంఖ్యలో భక్తులు వెళితే తొక్కిసలాటలు, ప్రమాదాలు జరగకుండా ఎలా వుంటాయి. ఎందుకు ఆరోజే వెళ్లాలని పరుగులు తీస్తారు? శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనసును మించిన తీర్థం లేదు. సత్ర్పవర్తన కలిగి వుంటే నీకు నువ్వే ఓ క్షేత్రం నీకు నువ్వే ఓ తీర్థం" అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments