తేజ్ ప్రతాప్ ఆడంగి వేషాలు... భరించలేక వదిలేయాలనుకున్నా...

Webdunia
బుధవారం, 7 ఆగస్టు 2019 (14:54 IST)
తన భర్త, లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ మాదక ద్రవ్యాలకు బానిస అనీ, అతడు మహిళల వస్త్రాలు ధరించి ఆడంగి వేషాలు వేసేవాడని అతడి భార్య ఐశ్వర్య సంచలన ఆరోపణలు చేసింది.

అతడి చేష్టలు తనకు నచ్చక తీరు మార్చుకోవాలంటూ ఎన్నిసార్లు చెప్పినా అతడు వినిపించుకోలేదని, ఎన్నిసార్లు బ్రతిమాలి చెప్పినా పట్టించుకోలేదని, పైగా మహిళల చీరలు కట్టుకుని దేవతల్లా అలంకరణ చేసుకుని తిరుగుతుండేవాడని విడాకుల కేసు విచారణలో ఆమె కోర్టుకు తెలిపారు. 
 
తన భర్త చేస్తున్న చేష్టలను అడ్డుకున్నందుకు అతడి కుటుంబ సభ్యులంతా తనను వేధింపులకు గురిచేశారని ఆమె కోర్టులో ఆరోపించింది. ఇంకా ఆమె చెపుతూ... పెళ్లయ్యాక కొత్తలో ఇంటికి వచ్చాక ఓ రోజు ఆయన తన బ్లౌజు, స్కర్టు వేసుకున్నారనీ, ఆడవారిలో మేకప్ వేసుకుని విగ్ కూడా పెట్టుకున్నారనీ, ఆ వేషం చూసి షాక్ తిన్నానంటూ చెప్పారు.
 
కాగా లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఇటీవలే శివుడు గెటప్పులో కనిపించిన సంగతి తెలిసిందే. ఇతడికి బీహార్ మాజీ సీఎం దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు అయిన ఐశ్వర్యరాయ్‌తో ఏడాది క్రితం వివాహమైంది. వారి కాపురం సజావుగా సాగుతూ వుండగానే తనకు విడాకులు కావాలని తేజ్ ప్రతాప్ అకస్మాత్తుగా ప్రకటించడం చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments