షాక్... మహేష్ 'మహర్షి' చిత్రాన్ని మా థియేటర్లలో వేయడంలేదు... ఎందుకని?

Webdunia
సోమవారం, 6 మే 2019 (16:25 IST)
అసలే మే నెల సెంటిమెంటుతో ప్రిన్స్ మహేష్ బాబు భయపడిపోతుంటే ఓ ప్రముఖ థియేటర్ యాజమాన్యం మహేష్ బాబు మహర్షి చిత్రాన్ని మే 9న వేయడంలేదంటూ తెలిపి షాక్ ఇచ్చింది. చెన్నైకు చెందిన జి.కె సినిమాస్ ఎమ్.డి రూబన్ ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించారు. డిస్ట్రిబ్యూటర్ల సహకారం కొరవడిందనీ, సరైన పద్ధతిలో వారు తమను సంప్రదించకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
 
కాగా చెన్నైలో వేకువ జామున 5 గంటలకే మహేష్ బాబు మహర్షి చిత్రం విడుదలవుతుంది. తొలిసారిగా ఓ తెలుగు చిత్రం తమిళనాడులో ఇలా విడుదలవడం విశేషం. ఐతే ప్రముఖ థియేటర్లలో చిత్రం ప్రదర్శించకపోతే నిర్మాతలకు నష్టమే మరి. మరోవైపు అభిమానులకు కూడా ఇది నిరాశపరిచే విషయమే. మరి నిర్మాతలు ఏమయినా దీనిపై నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments