Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రలో ఎన్నికల సంఘం-రాష్ట్ర ప్రభుత్వం ఒకే మాటపై నిలబడితే... ద్యావుడా...

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (13:02 IST)
శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇది తెలిసిందే. నిన్నటి మిత్రులు రేపటికి శత్రువులు కావొచ్చు. నిన్నటి శత్రువులు రేపటికి మిత్రులు కావచ్చు. అలాంటిదే ఆంధ్రాలో జరుగుతోంది.
 
నిన్నటివరకు ఒకరిపై ఒకరు కేసులు వేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం నేడు మాత్రం ఒకే మాటపై నిలబడ్డారు. మున్సిపల్ ఎన్నికలకు ఫ్రెష్‌గా నోటిఫికేషన్ ఇవ్వాలని కోర్టులో దాఖలపై వ్యాజ్యంలో రాష్ట్రప్రభుత్వం, ఎన్నికల సంఘం ఒకే మాటపై నిలబడి ప్రత్యర్థి వ్యాజ్యం చెల్లదంటూ వాదనలు వినిపించాయి.
 
నిన్నటివరకు ప్రత్యర్థులుగా వాదించుకున్న ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, ఎన్నికల సంఘం తరపున న్యాయవాది అశ్వినీ కుమార్‌లు నేడు ఒకటిగా నిలబడి వాదిస్తుంటే ప్రత్యర్థుల గొంతులు మూగబోయాయట. న్యాయమూర్తులే అవాక్కయ్యారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments