Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోబోకు మనిషి చర్మం - 1.5 మిమీ మందంతో...

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (13:37 IST)
శాస్త్రవేత్తలు అచ్చం మనిషిని పోలిన రోబోలను సృష్టించారు. అయితే, వాటికి సిలికాన్ రబ్బరు పొరను జోడించి కొంతవకు సహజ రూపాన్ని తీసుకొస్తున్నారు. రబ్బరుకు మనిషి చర్మం ఆకృతి ఎలా వస్తుందా అనే అంశంపై పరిశోధనలు చేశారు. అలాగని యూనివర్శిటీలో ఆఫ్ టోక్యోలో పరిశోధకులు నిరాశపడలేదు. రోబోల ఉపరితలం మీద మనిషి చర్మాన్ని పుట్టించే ప్రయత్నం చేసి విజయం సాధించారు. 
 
ప్లాస్టిక్ రోబో వేలుకు మృదులాస్థి, మనిషి చర్మకణాల మిశ్రమంలో ఉంచారు. మూడు రోజుల తర్వాత ఇవి రోబో వేలుకు అంటుకుపోయాయి. మన చర్మం లోపలి పొరలాంటిది ఏర్పడింది. అనంతరం దీనికి కెరటినోసైట్లలోనే చర్మ కణాల్లో పెట్టగా 1.5 మిల్లీమీటర్ల మందంతో చర్మం పైపొర పుట్టుకొచ్చింది. ఇది వేలు ముందుకు, వెనక్కు కదలుతున్నపుడు చెక్కు చెదరలేదు. 
 
పైగా ఎక్కడైనా చీరుకుపోతే మన చర్మం మాదిరిగానే తిరిగి నయం కావడం విశేషం. అయితే, రక్తనాళాలు లేకపోవడంతో వల్ల కొంత సేపటి తర్వాత ఎండిపోతోంది. ఇది తేమగా ఉండటానికి భవిష్యతులో కృత్రిమ రక్తాన్ని సరఫరా చేసే అవకాశం లేకపోలేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పైగా అచ్చం మనిషి చర్మం పోలినట్టుగానే మరింత అందంగా కనిపించేలా చెమట గ్రంథులు, వెంట్రుకల కుదుళ్లలోనూ జోడించేందుకు పరిశోధనలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments