Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత నెచ్చెలి శశికళ సంచలన ప్రకటన: రాజకీయాలకు గుడ్ బై

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (21:45 IST)
తను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు జయలలిత నెచ్చెలి శశికళ సంచలన ప్రకటన చేసారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన ఆమె ప్రభావం తమిళనాడులో భారీగా వుంటుందని ఇప్పటికే అన్నాడీఎంకె వర్గాలు బిక్కుబిక్కుమంటున్నాయి.
 
కాగా కె. శశికళ బుధవారం ఒక లేఖలో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. అన్నాడీఎంకె కార్యకర్తలు, అంతా కలిసి డీఎంకెను ఓడించడమే ధ్యేయంగా పెట్టుకోవాలని ఆమె సూచించారు. ఐతే ఆమె రాజకీయాలకు ఎందుకు స్వస్తి చెప్పారన్నది తెలియాల్సి వుంది.
 
ఇదిలావుంటే ఆమె మేనల్లుడు టిటివి ధినకరన్ తెన్కాసిలో విలేకరులతో మాట్లాడుతూ, శశికళ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments