Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత నెచ్చెలి శశికళ సంచలన ప్రకటన: రాజకీయాలకు గుడ్ బై

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (21:45 IST)
తను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు జయలలిత నెచ్చెలి శశికళ సంచలన ప్రకటన చేసారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన ఆమె ప్రభావం తమిళనాడులో భారీగా వుంటుందని ఇప్పటికే అన్నాడీఎంకె వర్గాలు బిక్కుబిక్కుమంటున్నాయి.
 
కాగా కె. శశికళ బుధవారం ఒక లేఖలో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. అన్నాడీఎంకె కార్యకర్తలు, అంతా కలిసి డీఎంకెను ఓడించడమే ధ్యేయంగా పెట్టుకోవాలని ఆమె సూచించారు. ఐతే ఆమె రాజకీయాలకు ఎందుకు స్వస్తి చెప్పారన్నది తెలియాల్సి వుంది.
 
ఇదిలావుంటే ఆమె మేనల్లుడు టిటివి ధినకరన్ తెన్కాసిలో విలేకరులతో మాట్లాడుతూ, శశికళ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments