విజయా రెడ్డి హత్యపై నిరసన చేస్తున్న రెవిన్యూ సిబ్బందికి చేదు అనుభవం, విరుచుకుపడిన మహిళ(Video)

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (16:14 IST)
ఎమ్మార్వో విజయారెడ్డి దారుణ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె హత్య హేయమైన చర్యగా నాయకులు, అధికారులు అన్నారు. ఆమె హత్యకు నిరసనగా ఇవాళ పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమం చేపట్టారు తెలంగాణ ప్రాంత రెవిన్యూ సిబ్బంది.
 
ఐతే యాదాద్రి జిల్లాలో రెవిన్యూ సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. విజయా రెడ్డి హత్యకు నిరసనగా గుండాల MRO కార్యాలయం ముందు రెవిన్యూ సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు. ఆ సమయంలో అక్కడికి ఓ మహిళ వచ్చింది. తన వద్ద రూ. 2000 తీసుకున్న వీఆర్వో పాసు బుక్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనితో అక్కడ నిరసన చేస్తున్నవారంతా మెల్లగా లేచి వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments