Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయా రెడ్డి హత్యపై నిరసన చేస్తున్న రెవిన్యూ సిబ్బందికి చేదు అనుభవం, విరుచుకుపడిన మహిళ(Video)

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (16:14 IST)
ఎమ్మార్వో విజయారెడ్డి దారుణ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె హత్య హేయమైన చర్యగా నాయకులు, అధికారులు అన్నారు. ఆమె హత్యకు నిరసనగా ఇవాళ పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమం చేపట్టారు తెలంగాణ ప్రాంత రెవిన్యూ సిబ్బంది.
 
ఐతే యాదాద్రి జిల్లాలో రెవిన్యూ సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. విజయా రెడ్డి హత్యకు నిరసనగా గుండాల MRO కార్యాలయం ముందు రెవిన్యూ సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు. ఆ సమయంలో అక్కడికి ఓ మహిళ వచ్చింది. తన వద్ద రూ. 2000 తీసుకున్న వీఆర్వో పాసు బుక్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనితో అక్కడ నిరసన చేస్తున్నవారంతా మెల్లగా లేచి వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments