నరసాపురం ఎంపీ కృష్ణంరాజు రూ.1000 కిళ్లీ తినేందుకు మోదీ వస్తారా?

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (22:38 IST)
నరసాపురం పార్లమెంట్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు భారతీయ జనతా పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆయన ఏర్పాటు చేస్తున్న విందు హీట్ పెంచుతుంది. ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో భారీ ఎత్తున ఓ పార్టీని ఇస్తున్నారు రఘురామ కృష్ణంరాజు. ఈ పార్టీకి దాదాపుగా మూడువేల మంది వీవీఐపిలు, వీఐపీలు హాజరవుతున్నారు.
 
ఈ విందులో ప్రధాని మోడీ, అమిత్ షాతో పాటు, భాజపా అగ్ర నేతలు వివిధ పార్టీల నేతలు, సినీ తారలు హాజరవుతున్నారు. దాదాపు 100 రకాల వంటకాలు విందులో రుచి చూపించబోతున్నాయి. గోదావరి రుచులు ఈ విందులో ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. భోజనాలు మాట పక్కన పెడితే 
ఈ విందులో మరో స్పెషల్ కిళ్ళీది.
 
ఈ కిళ్ళీ ఖరీదు రూ. 1000 అట. ఈ స్థాయిలో ఉన్న కిళ్ళీ ఎలా ఉండబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ రఘురామ కృష్ణంరాజు ఈ పార్టీ ఎందుకు ఇస్తున్నారు. వైసీపీ ఎంపీలు ఈ విందుకు వస్తారా అన్న విషయం క్లారిటీ లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments