దరిద్రపు వీడియో, ఇలాంటి దౌర్భాగ్యం ఎపుడైనా చూసామా? గోరంట్ల మాధవ్ వీడియోపై 'థర్టీ ఇయర్స్ పృధ్వీ'

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (22:09 IST)
వైసిపి ఎంపి గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై థర్టీ ఇయర్స్ పృధ్వీ స్పందించారు. ఆయన మాట్లాడుతూ... ఆ దరిద్రపు వీడియో వ్యవహారంలో ఎంపీ గోరంట్ల మాధవ్ వాడిని భాష ఆ పార్టీ నాయకులకు బాగా నచ్చేసినట్లుంది. ఇంత దౌర్భాగ్యం ఇంతకుముందెన్నడూ చూసి వుండం.

 
తెలుగు ఎంపీలంటే పార్లమెంటులో ఎంతో మంచిపేరు వుంది. గోరంట్ల వీడియోతో అది మొత్తం తుడిచుకుపోయింది. పృధ్వీపై వారం రోజుల పాటు విరామం లేకుండా మీడియా సమావేశాలు పెట్టిన ఆ పార్టీ నాయకులు ఇప్పుడు ఎటు పోయారో. గోరంట్ల మాధవ్ వీడియో అంతా ఫేక్ అని అనంతపురం ఎస్పీ చెపుతున్నారు కానీ ప్రజలకు అది ఫేక్ వీడియోనా కాదో తెలుసు. ఒరిజినల్ వీడియో వుంటేనే కదా ఫేక్ వీడియోనో కాదో తెలిసేది అంటూ ప్రశ్నించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ అందరి ఊహలకు అందని చిత్రంగా 'రాకా' : సన్ పిక్చర్స్

ఒకరికి పుట్టినరోజు.. మరొకరికి పునర్జన్మ : పవన్ కళ్యాణ్ సతీమణి

Raaka: అల్లు అర్జున్ #AA22xA6 ఫస్ట్-లుక్ టైటిల్ ఇదే

Venkatesh: ఐదు సినిమాలు చేస్తే చాలనుకున్న నన్ను నిలబెట్టింది వారే : అడివి శేష్

Akhil: అఖిల్ అక్కినేని పుట్టినరోజున లెనిన్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

హెచ్చరిక: అందరి దృష్టిని ఆకర్షించేలా తన లేటెస్ట్ కలెక్షన్‌ను రూపొందించిన మోచీ

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

తర్వాతి కథనం
Show comments