Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియా సాయం.. కేరళలో పోయి.. గోవాలో దొరికింది.. ఏంటిది?

సెల్వి
శనివారం, 6 జనవరి 2024 (23:50 IST)
సోషల్ మీడియా కాంటెంట్ ఏజెన్సీ స్టోంక్స్ స్టూడియో సహ వ్యవస్థాపకుడు నిఖిల్ జైన్ కేరళలో ఖరీదైన ఎయిర్‌పాడ్ పోగొట్టుకున్నాడు. దీనిని తిరిగి పొందేందుకు సోషల్ మీడియానే ఎంచుకున్నాడు. చివరికి పోగొట్టుకున్న ఎయిర్‌పాడ్ తిరిగి అతడి చెంతకు చేరింది. ఎలాగంటే... కేరళకు వెకేషన్ కోసం వచ్చిన నిఖిల్ బస్సులో ఎయిర్‌పాడ్ మర్చిపోయి దిగేశాడు. ఎలాగైనా దానిని కనుగొనేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. పోలీసుల సాయం తీసుకున్నాడు. కానీ ఫలితం లేదు. 
 
చివరికి సోషల్ మీడియా సాయంతో ఆ తర్వాత తన ఎయిర్‌పాడ్ మంగళూరునుంచి గోవాకు వెళ్లినట్టు జైన్ గుర్తించాడు. అంతేకాదు, అతడు గోవా వ్యక్తే అయి ఉంటాడని నిర్ధారించుకున్నాడు. అలా తన ఎయిర్ పాడ్స్‌ను తిరిగిపొందాడు. సోషల్ మీడియా ద్వారా ఆయన చేసిన పోస్టుకు అనూహ్యంగా రెస్పాన్స్ వచ్చింది. నిమిషాల వ్యవధిలోనే గూగుల్ మ్యాప్ సాయంతో ఎయిర్‌పాడ్స్‌ను గుర్తించారు. త్వరలోనే వాటిని స్నేహితుడి సాయంతో తెప్పించుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments