Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ సంచలన వ్యాఖ్యలు.. గొడ్డలి పట్టుకుని స్మగ్లింగ్ చేయడం హీరోయిజమా?

సెల్వి
గురువారం, 8 ఆగస్టు 2024 (18:28 IST)
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ గురువారం విలేకరుల సమావేశంలో సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో కథానాయికలను అడవుల రక్షకులుగా చిత్రీకరిస్తూ ఉండేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 
 
గొడ్డలి పట్టుకుని స్మగ్లింగ్‌లో పాల్గొనడం నేటి సినిమాలో హీరోయిజానికి కొత్త నిర్వచనంగా మారిందన్నారు. ఒక సినిమా వ్యక్తిగా అలాంటి సినిమాలు చేయడం తనకు కష్టమని చెప్పారు. అది బయటికి మంచి మెసేజ్ ఇవ్వదని చెప్పారు. కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్‌ ఖండ్రేతో సమావేశమై ఏడు అంశాలపై చర్చించారు. 
 
చిత్తూరు జిల్లాలో పంటలను నాశనం చేస్తున్న అడవి ఏనుగులను తరిమికొట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం 8 కుమ్కీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఇక హీరోయిజంపై పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు పుష్ప 2ను ఉద్దేశించినవే అవుతాయని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments