ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ "వరాహి" రెడీ- విజువల్స్ వైరల్

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2022 (18:57 IST)
Pawan kalyan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చైతన్య రథం వరాహికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తన రాబోయే ఎన్నికల ప్రచారం కోసం ఈ వాహనాన్ని వాడబోతున్నారు. గతంలో ఎన్టీఆర్‌ వాడిన చైతన్య రథం తరహాలోనే పవన్‌ కళ్యాణ్‌ ఉపయోగించనున్నారు.  
 
పవన్ కళ్యాణ్ తన యాత్ర, ప్రచారం కోసం ఏపీలో పర్యటించనున్నారు. ఇందుకోసం చైతన్య రథం సిద్ధమైంది. ఈ వాహనానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  
 
ఈ వాహనంలో అన్ని సౌకర్యాలు వుంటాయి. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ, వాహనంలో ఆరుగురు వ్యక్తులు ఒకరికొకరు సులభంగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు.
 
జనసేన పార్టీ (జేఎస్పీ) రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, నాదెండ్ల మనోహర్ గతంలో ఎన్నికలకు ముందు పార్టీ అధినేత ప్రతి జిల్లాలో పర్యటిస్తారని  ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments