హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేస్తే.. ఢిల్లీ కస్టమర్ షాకయ్యాడు.. ఏం జరిగింది..

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (19:38 IST)
హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేసిన ఢిల్లీ కస్టమర్ కు షాక్ తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేస్తే పార్శిల్ వచ్చింది. తీరా పార్శిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్.
 
గురుగ్రామ్‌లోని న్యూగ్లోబల్ సంస్థలో డైరెక్టర్ ఆఫ్ పాలసీ అండ్ అడ్వకసీ హోదాలో పనిచేస్తున్న ప్రతీక్ కన్వాల్ జొమాటో ఇంటర్‌సిటీ లెజెండ్స్ సర్వీస్ ద్వారా హైదరాబాద్‌లోని షాదాబ్ హోటల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. కొన్ని గంటల్లోనే పార్శిల్ వచ్చేసింది. బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో బిర్యానీ లేదు. 
 
బిర్యానీతో పాటు ఇచ్చే సాలన్ మాత్రమే ఉంది. దీంతో సదరు కస్టమర్ షాకయ్యాడు. జొమాటో కస్టమర్‌గా, జొమాటో షేర్ హోల్డర్‌గా తనకు డబుల్ లాస్ అయిందని, ఈ సమస్యను పరిష్కరించాలని, జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్‌ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్.. ప్లస్ ఫోటో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments