Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేస్తే.. ఢిల్లీ కస్టమర్ షాకయ్యాడు.. ఏం జరిగింది..

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (19:38 IST)
హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేసిన ఢిల్లీ కస్టమర్ కు షాక్ తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేస్తే పార్శిల్ వచ్చింది. తీరా పార్శిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్.
 
గురుగ్రామ్‌లోని న్యూగ్లోబల్ సంస్థలో డైరెక్టర్ ఆఫ్ పాలసీ అండ్ అడ్వకసీ హోదాలో పనిచేస్తున్న ప్రతీక్ కన్వాల్ జొమాటో ఇంటర్‌సిటీ లెజెండ్స్ సర్వీస్ ద్వారా హైదరాబాద్‌లోని షాదాబ్ హోటల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. కొన్ని గంటల్లోనే పార్శిల్ వచ్చేసింది. బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో బిర్యానీ లేదు. 
 
బిర్యానీతో పాటు ఇచ్చే సాలన్ మాత్రమే ఉంది. దీంతో సదరు కస్టమర్ షాకయ్యాడు. జొమాటో కస్టమర్‌గా, జొమాటో షేర్ హోల్డర్‌గా తనకు డబుల్ లాస్ అయిందని, ఈ సమస్యను పరిష్కరించాలని, జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్‌ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్.. ప్లస్ ఫోటో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments