Operation Arikomban: 3 రోజులైనా చిక్కకుండా చుక్కలు చూపిస్తోంది..

Webdunia
సోమవారం, 29 మే 2023 (12:44 IST)
Arikomban

కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలోని చిన్నకనాల్, సంతంపరై తదితర ప్రాంతాల్లో అరికొంబన్ అనే అడవి ఏనుగు సంచరించింది. అరికొంబన్‌ గత 5 ఏళ్లలో 18 మందిని చంపింది. 
 
ఇంకా చాలా వ్యవసాయ భూమిని నాశనం చేసింది. గత నెలలో అరికొంబన్‌ను పట్టుకున్న కేరళ అటవీ శాఖ దానిని తేక్కడి సమీపంలోని మేధకానం అడవుల్లో వదిలిపెట్టింది. అక్కడి నుంచి తమిళనాడులోని అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిన అరికొంబన్ తేని జిల్లా కంబం ప్రాంతంలోకి ప్రవేశించింది. 
 
ఈ అరికొంబన్‌ను అడవిలోకి తరిమికొట్టేందుకు అటవీశాఖ తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రస్తుతం అరికొంబన్‌ను అడవిలోకి పంపేందుకు మావటిలు, 150 మంది ఫారెస్ట్ గార్డు బృందం రంగంలోకి దిగింది. ఈ ప్రాంతంలోని ప్రజలను సురక్షితంగా వుండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments