Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడలో బీభత్సం సృష్టించిన ఈదురు గాలులు

Webdunia
సోమవారం, 29 మే 2023 (12:15 IST)
కాకినాడలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. మధ్యాహ్నం వరకు ఎండ వేడిమితో అల్లాడిన ప్రజలు సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం భయపెట్టింది. అనేక ప్రాంతాల్లో భారీ వృక్షాలు కూలిపోయాయి. రైల్వే విద్యుత్ లైన్లపై చెట్ల కొమ్మలు విరిగిపడటంతో రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. గాలులు విద్యుత్ తీగలు తెగి చెట్ల కొమ్మలపై పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 
 
సామర్లకోటలో రైల్వే ట్రాక్‌పై విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూడు రైళ్లు రెండు గంటలపాటు ఆలస్యంగా నడిచాయి. కొవ్వూరు నియోజకవర్గం పరిధిలో చెట్లు విద్యుత్ తీగలపై పడటంతో 35 స్తంభాల నేలకొరిగాయి. ఫలితంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలాగే, కాకినాడ జిల్లాలో భారీ చెట్లు కూలి రెండు కార్లు ధ్వంసమయ్యాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments