Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండున్నర గంటల్లోపే 500 కిలోమీటర్లు.. ఎంకే స్టాలిన్ ట్వీట్

Webdunia
సోమవారం, 29 మే 2023 (11:57 IST)
Bullet Train
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ జపాన్ రాజధాని టోక్యోకు 500 కిలోమీటర్ల బుల్లెట్ రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నారు. ఈ రకమైన సేవ భారతదేశ ప్రజలకు కూడా ప్రయోజనాలను తీసుకురాగలదని స్టాలిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తన పర్యటనలో, ముఖ్యమంత్రి స్టాలిన్ జపాన్‌లో నివసిస్తున్న తమిళ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తమిళ, జపాన్ భాషల మధ్య సంబంధాన్ని నొక్కి చెప్పారు.
 
రైలు ప్రయాణంలో తన అనుభవాన్ని పంచుకుంటూ, ఒసాకా నుండి టోక్యోకి బుల్లెట్‌ రైలులో ప్రయాణించాను.  సుమారు 500 కి.మీల దూరాన్ని రెండున్నర గంటలలోపు కవర్ చేస్తుందని కొన్ని ఫోటోలతో పాటు ట్వీట్ చేశారు. అలాగే భారతదేశంలో బుల్లెట్‌ ట్రైన్‌కు సమానమైన రైల్వే సర్వీస్ ఉండాలి. ఇది డిజైన్ పరంగా మాత్రమే కాకుండా వేగం, నాణ్యతలో కూడా ఉండాలి. ఇది వెనుకబడిన, మధ్యతరగతి పౌరులకు ప్రయోజనం చేకూరుస్తుంది, వారి ప్రయాణాలను సులభతరం చేస్తుంది.. అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments