Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోసారి వర్కవుట్ అయిన PK ఫార్ములా, ఆధిక్యంలో దీదీ- కోయంబత్తూరులో కమల్ ముందంజ

Webdunia
ఆదివారం, 2 మే 2021 (13:39 IST)
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(PK) ఫార్ములా మరోసారి వర్కవుట్ అయినట్లే కనిపిస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 203 స్థానాలలో భారీ ఆధిక్యంతో దూసుకువెళుతోంది. ఉదయం నుంచి నందిగ్రాం నియోజకవర్గంలో వెనకబడిపోయిన మమతా బెనర్జీ ఆరు రౌండ్ల తర్వాత 1427 ఓట్ల ఆధిక్యంతో వున్నారు. దీనితో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
 
ఇదిలావుంటే తమిళనాడులో డిఎంకే స్పష్టమైన మెజారిటీతో ముందుకు వెళ్తోంది. ఆ రాష్ట్రంలో టార్చ్ లైట్ గుర్తుతో మక్కల్ నీతిమయ్యం అనే పార్టీతో ముందుకు వచ్చిన విలక్షణ నటుడు కమల్ హాసన్ పోటీ చేసిన కోయంబత్తూరులో ముందంజలో వున్నారు. ఆయన తప్ప రాష్ట్రంలో ఎవ్వరూ ఆధిక్యంలో లేరు. 7వ రౌండ్ ముగిసే సమయానికి కమల్ హాసన్ - 15,246 ఓట్లతో ముందంజలో వుండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మయూర 12,531 ఓట్లు, భాజపా అభ్యర్థి వానతి 11,197 ఓట్ల ఆధిక్యంతో వున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments