మరోసారి వర్కవుట్ అయిన PK ఫార్ములా, ఆధిక్యంలో దీదీ- కోయంబత్తూరులో కమల్ ముందంజ

Webdunia
ఆదివారం, 2 మే 2021 (13:39 IST)
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(PK) ఫార్ములా మరోసారి వర్కవుట్ అయినట్లే కనిపిస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 203 స్థానాలలో భారీ ఆధిక్యంతో దూసుకువెళుతోంది. ఉదయం నుంచి నందిగ్రాం నియోజకవర్గంలో వెనకబడిపోయిన మమతా బెనర్జీ ఆరు రౌండ్ల తర్వాత 1427 ఓట్ల ఆధిక్యంతో వున్నారు. దీనితో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
 
ఇదిలావుంటే తమిళనాడులో డిఎంకే స్పష్టమైన మెజారిటీతో ముందుకు వెళ్తోంది. ఆ రాష్ట్రంలో టార్చ్ లైట్ గుర్తుతో మక్కల్ నీతిమయ్యం అనే పార్టీతో ముందుకు వచ్చిన విలక్షణ నటుడు కమల్ హాసన్ పోటీ చేసిన కోయంబత్తూరులో ముందంజలో వున్నారు. ఆయన తప్ప రాష్ట్రంలో ఎవ్వరూ ఆధిక్యంలో లేరు. 7వ రౌండ్ ముగిసే సమయానికి కమల్ హాసన్ - 15,246 ఓట్లతో ముందంజలో వుండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మయూర 12,531 ఓట్లు, భాజపా అభ్యర్థి వానతి 11,197 ఓట్ల ఆధిక్యంతో వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments