Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా మరణ దిన వేడుకలకు తప్పక విచ్చేయండి: బాపట్ల జిల్లా మాజీమంత్రి ఆహ్వానం

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2022 (19:19 IST)
ఫోటో కర్టెసీ-ఫెస్ బుక్
బాపట్ల జిల్లాకు చెందిన తెదేపా మాజీమంత్రి చేసిన ఓ పని ఇప్పుడు వైరల్‌గా మారింది. తన మరణ దిన వేడుకలకు రండి అంటూ ఓ ఆహ్వానపత్రాన్ని అచ్చువేయంచారు. ఆయన మరెవరో కాదు గతంలో తెదేపా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మాజీమంత్రి పాలేటి రామారావు.
 
చీరాల పట్టణానికి చెందిన డాక్టర్ పాలేటి రామారావుకి ప్రస్తుతం 63 ఏళ్లు. 2034 సంవత్సరంలో తను చనిపోతానని అంచనా వేసుకుని ఈ మేరకు ఆయన మరణ దినం నిర్ణయించుకున్నట్లు చెపుతున్నారు. పాలేటి రామారావు లేఖ కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments