Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా మరణ దిన వేడుకలకు తప్పక విచ్చేయండి: బాపట్ల జిల్లా మాజీమంత్రి ఆహ్వానం

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2022 (19:19 IST)
ఫోటో కర్టెసీ-ఫెస్ బుక్
బాపట్ల జిల్లాకు చెందిన తెదేపా మాజీమంత్రి చేసిన ఓ పని ఇప్పుడు వైరల్‌గా మారింది. తన మరణ దిన వేడుకలకు రండి అంటూ ఓ ఆహ్వానపత్రాన్ని అచ్చువేయంచారు. ఆయన మరెవరో కాదు గతంలో తెదేపా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మాజీమంత్రి పాలేటి రామారావు.
 
చీరాల పట్టణానికి చెందిన డాక్టర్ పాలేటి రామారావుకి ప్రస్తుతం 63 ఏళ్లు. 2034 సంవత్సరంలో తను చనిపోతానని అంచనా వేసుకుని ఈ మేరకు ఆయన మరణ దినం నిర్ణయించుకున్నట్లు చెపుతున్నారు. పాలేటి రామారావు లేఖ కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments