Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి అతి చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2022 (17:48 IST)
Moto
వచ్చే ఏడాది అతి చౌకగా 5జీ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం వుంది. మోటరోలా కంపెనీ నుంచి ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ జీ52 4జీ మోడల్‌గా రానుంది. 
 
ఈ ఫోన్ 6.5 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లేను కలిగివుంటుంది. 900 యువాన్లుగా చైనాలో ధరను నిర్ణయించింది. భారత కరెన్సీ ప్రకారం రూ.10,700గా ఈ ఫోన్ ధరను నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నయి. 
 
ఫీచర్స్.. 
8జీబీ ర్యామ్
128 జీబీ స్టోరేజ్
50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా
సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ చార్జింగ్
120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్, 
క్వాల్ కామ్ ప్రాసెసర్.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments