Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబుకు షాక్... ఏపీలో మోత్కుపల్లి యాత్ర... విజయసాయిరెడ్డి భేటీ అందుకేనా?

తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులుతో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఇది రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించుకున్న‌ట్టు సమాచారం. ఇటీవ‌ల మోత్కుప‌ల్లి చంద్ర‌బా

Webdunia
శుక్రవారం, 15 జూన్ 2018 (13:38 IST)
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులుతో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఇది రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించుకున్న‌ట్టు సమాచారం. ఇటీవ‌ల మోత్కుప‌ల్లి చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం తెలిసిందే. ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్‌లో యాత్ర చేసి చంద్ర‌బాబు అస‌లు రంగు బ‌య‌ట‌పెడతాన‌ని మోత్కుప‌ల్లి గ‌తంలో ప్ర‌క‌టించారు. 
 
దీంతో  ఏపీలో మోత్కుపల్లి యాత్రకు తమ పార్టీ మద్దతు ఉంటుందని విజయసాయిరెడ్డి అన్నట్టు తెలుస్తోంది. ఇటీవల మహానాడు సందర్భంగా మోత్కుపల్లిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాను తెలుగుదేశం పార్టీకే తన జీవితాన్ని అంకితం చేశానని అప్పట్లో కంటతడి పెట్టుకున్నారు. 
 
యాదాద్రి జిల్లాలోని ఆలేరులో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో మోత్కుపల్లితో విజయసాయిరెడ్డి భేటీ చర్చనీయాంశంగా మారింది. మ‌రి.. మోత్కుప‌ల్లి ప్లాన్ ఏంటి..? ఏపీ యాత్ర ద్వారా ఏం చేయాల‌నుకుంటున్నారో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments