తల్లీబిడ్డను మైనస్ 13 డిగ్రీల వాతావరణంలో తరలించినందుకు మంగోలియా ప్రధాని రాజీనామా

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (14:23 IST)
మంగోలియా దేశంలో కోవిడ్ సోకిన ఓ నిండు గర్భిణి శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత ఆమెను, ఆ నవజాత శిశువును కరోనా ఆస్పత్రికి తరలించారు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే బిడ్డతో సహా ఆమెను చికిత్సకు తరలించిన విధానంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
మైనస్ 13 డిగ్రీల వాతావరణంలో కేవలం పైజామా ధరించి ఉన్న సమయంలో అలా తరలించడాన్ని నిరసిస్తూ వేలాది మంది రాజధాని ఉలాన్‌బాతర్‌‌లో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మంగోలియా ప్రధాన మంత్రి ఖురేల్‌సుఖ్ ఉఖ్నా రాజీనామా చేశారు.
ఆసుపత్రి చీఫ్ కూడా నిష్క్రమించారు. రష్యా, చైనా సరిహద్దుల్లో మంగోలియా దేశం ఉంది. ఒకప్పుడు హిందూ సామ్రాజ్యంలో భాగమైన మంగోలియాలో సగానికి పైగా ప్రజలు బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్నారు. ముస్లింలు, క్రైస్తవుల జనాభా ఐదు శాతం కన్నా తక్కువ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments