Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఖీ పండగను సంతోషంగా జరుపుకున్న రోజా, కానీ అప్పటి ఘటన గుర్తు చేసుకుని?

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (17:42 IST)
ఎపిఐఐసి ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా కుటుంబ సభ్యుల మధ్య రక్షాబంధన్ జరుపుకున్నారు. తన ఇద్దరు అన్నలకు రాఖీ కట్టారు రోజా. ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులతో గడిపారు. అన్నా... ఆశీర్వదించండి అంటూ కాళ్ళపై పడి దణ్ణం పెట్టారు. 
 
అన్నలు రోజాను ఆశీర్వదించారు. అంతకుముందు తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు రోజా. ఎంతో సంతోషంగా కనిపించారు. మహిళా సాధికారికత సాధించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని రోజా చెప్పారు. స్వామివారిని దర్సించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
 
రక్షాబంధన్ రోజు ఇ-దర్సన్ పేరుతో మహిళా భద్రత కోసం సిఎం కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రోజా. గత సంవత్సరం వైజాగ్‌లో జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టానని... రక్తం పంచుకుని పుట్టకపోయినా జగన్ తన కుటుంబంలో ఒక సభ్యుడని.. ఎప్పుడూ ఆయన్ను తన అన్నగానే భావిస్తానని రోజా చెప్పారు. స్వయంగా కుటుంబ సభ్యులందరికీ వంటలు చేసి అందరూ కలిసి ఇంటిల్లిపాది భోజనం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments