Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఖీ పండగను సంతోషంగా జరుపుకున్న రోజా, కానీ అప్పటి ఘటన గుర్తు చేసుకుని?

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (17:42 IST)
ఎపిఐఐసి ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా కుటుంబ సభ్యుల మధ్య రక్షాబంధన్ జరుపుకున్నారు. తన ఇద్దరు అన్నలకు రాఖీ కట్టారు రోజా. ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులతో గడిపారు. అన్నా... ఆశీర్వదించండి అంటూ కాళ్ళపై పడి దణ్ణం పెట్టారు. 
 
అన్నలు రోజాను ఆశీర్వదించారు. అంతకుముందు తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు రోజా. ఎంతో సంతోషంగా కనిపించారు. మహిళా సాధికారికత సాధించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని రోజా చెప్పారు. స్వామివారిని దర్సించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
 
రక్షాబంధన్ రోజు ఇ-దర్సన్ పేరుతో మహిళా భద్రత కోసం సిఎం కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రోజా. గత సంవత్సరం వైజాగ్‌లో జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టానని... రక్తం పంచుకుని పుట్టకపోయినా జగన్ తన కుటుంబంలో ఒక సభ్యుడని.. ఎప్పుడూ ఆయన్ను తన అన్నగానే భావిస్తానని రోజా చెప్పారు. స్వయంగా కుటుంబ సభ్యులందరికీ వంటలు చేసి అందరూ కలిసి ఇంటిల్లిపాది భోజనం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments