Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం రాత్రి ఆకాశం నుంచి భూమి వైపు దూసుకొచ్చిన మండుతున్న అగ్నిగోళం

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2022 (22:30 IST)
శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఆకాశంలో ప్రకాశవంతమైన ఖగోళ గోళం లాంటి వస్తువు ఒకటి ఆకాశం నుంచి దూసుకు వస్తూ కనిపించింది. అగ్నిగోళం లాంటి వస్తువు అతివేగంతో భూమివైపు దూసుకురావడాన్ని చూసి జనం జడుసుకున్నారు. కొందరు రోడ్లపైకి పరుగులు తీసారు.

ఆకాశం నుండి మండుతూ వస్తున్న ఆ వస్తువు ఉల్క అని అనుకున్నారు. కానీ ఉల్క చాలా వేగంగా వచ్చి భూ వాతావరణంలో భస్మమైపోతుంది. కానీ ఇక్కడ కనిపించిన వస్తువు మాత్రం కాస్త నిదానంగా వస్తూ కనిపించింది. దీనితో ఆ మండుతున్న గోళం భూమిని తాకుతుందేమోనని దాన్ని చూసిన వారు ఆందోళన చెందారు.
 
ఐతే అది భూమికి చేరువ కాలేకపోయింది. ఈ వస్తువు అంతరిక్ష ఉపగ్రహానికి చెందిన శిధిలాలని అంతరిక్ష నిపుణులు ధృవీకరించారు. అంతరిక్ష వ్యర్థాలు ఎప్పటికప్పుడు భూమిపై పడుతున్నాయి. వీటిపట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments