Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం రాత్రి ఆకాశం నుంచి భూమి వైపు దూసుకొచ్చిన మండుతున్న అగ్నిగోళం

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2022 (22:30 IST)
శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఆకాశంలో ప్రకాశవంతమైన ఖగోళ గోళం లాంటి వస్తువు ఒకటి ఆకాశం నుంచి దూసుకు వస్తూ కనిపించింది. అగ్నిగోళం లాంటి వస్తువు అతివేగంతో భూమివైపు దూసుకురావడాన్ని చూసి జనం జడుసుకున్నారు. కొందరు రోడ్లపైకి పరుగులు తీసారు.

ఆకాశం నుండి మండుతూ వస్తున్న ఆ వస్తువు ఉల్క అని అనుకున్నారు. కానీ ఉల్క చాలా వేగంగా వచ్చి భూ వాతావరణంలో భస్మమైపోతుంది. కానీ ఇక్కడ కనిపించిన వస్తువు మాత్రం కాస్త నిదానంగా వస్తూ కనిపించింది. దీనితో ఆ మండుతున్న గోళం భూమిని తాకుతుందేమోనని దాన్ని చూసిన వారు ఆందోళన చెందారు.
 
ఐతే అది భూమికి చేరువ కాలేకపోయింది. ఈ వస్తువు అంతరిక్ష ఉపగ్రహానికి చెందిన శిధిలాలని అంతరిక్ష నిపుణులు ధృవీకరించారు. అంతరిక్ష వ్యర్థాలు ఎప్పటికప్పుడు భూమిపై పడుతున్నాయి. వీటిపట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments