Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం రాత్రి ఆకాశం నుంచి భూమి వైపు దూసుకొచ్చిన మండుతున్న అగ్నిగోళం

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2022 (22:30 IST)
శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఆకాశంలో ప్రకాశవంతమైన ఖగోళ గోళం లాంటి వస్తువు ఒకటి ఆకాశం నుంచి దూసుకు వస్తూ కనిపించింది. అగ్నిగోళం లాంటి వస్తువు అతివేగంతో భూమివైపు దూసుకురావడాన్ని చూసి జనం జడుసుకున్నారు. కొందరు రోడ్లపైకి పరుగులు తీసారు.

ఆకాశం నుండి మండుతూ వస్తున్న ఆ వస్తువు ఉల్క అని అనుకున్నారు. కానీ ఉల్క చాలా వేగంగా వచ్చి భూ వాతావరణంలో భస్మమైపోతుంది. కానీ ఇక్కడ కనిపించిన వస్తువు మాత్రం కాస్త నిదానంగా వస్తూ కనిపించింది. దీనితో ఆ మండుతున్న గోళం భూమిని తాకుతుందేమోనని దాన్ని చూసిన వారు ఆందోళన చెందారు.
 
ఐతే అది భూమికి చేరువ కాలేకపోయింది. ఈ వస్తువు అంతరిక్ష ఉపగ్రహానికి చెందిన శిధిలాలని అంతరిక్ష నిపుణులు ధృవీకరించారు. అంతరిక్ష వ్యర్థాలు ఎప్పటికప్పుడు భూమిపై పడుతున్నాయి. వీటిపట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments