పాక్ ఆహ్వానాన్ని మన్నించిన మన్మోహన్? కర్తార్‌పూర్‌కు వెళ్తారా?

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (17:00 IST)
భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను పాకిస్థాన్ ఆహ్వానిస్తోంది. కర్తార్‌పూర్ సాహెబ్ కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం నవంబరు ఏడో తేదీన జరుగనుంది. ఈ ఆహ్వానంపై మన్మోహన్ సింగ్ ఇప్పటివరకు నోరు మెదపలేదు. 
 
కానీ, మన్మోహన్ సింగ్ మాత్రం పాకిస్థాన్‌కు వెళ్తున్నారు. మ‌న్మోహ‌న్‌తో పాటు పంజాబ్ సీఎం మ‌రీంద‌ర్ సింగ్ కూడా క‌ర్తార్‌పూర్ వెళ్ల‌నున్నారు. అయితే ఆ వేడుక‌లో పాల్గొనేందుకు మ‌న్మోహ‌న్ వెళ్ల‌డం లేద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు మొద‌ట్లో వెల్ల‌డించాయి. దీనిపై గురువారం మ‌రో క్లారిటీ వ‌చ్చింది. ఆఖిల ప‌క్ష పార్టీ నేత‌ల‌తో క‌లిసి పాక్‌కు మ‌న్మోహ‌న్ వెళ్ల‌నున్న‌ట్లు తాజాగా తెలిసింది. గురునాన‌క్ 550వ జయంతి వేడుక‌ల్లో మాజీ ప్ర‌ధాని మన్మోహ‌న్ పాల్గొంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments