Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ ఆహ్వానాన్ని మన్నించిన మన్మోహన్? కర్తార్‌పూర్‌కు వెళ్తారా?

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (17:00 IST)
భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను పాకిస్థాన్ ఆహ్వానిస్తోంది. కర్తార్‌పూర్ సాహెబ్ కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం నవంబరు ఏడో తేదీన జరుగనుంది. ఈ ఆహ్వానంపై మన్మోహన్ సింగ్ ఇప్పటివరకు నోరు మెదపలేదు. 
 
కానీ, మన్మోహన్ సింగ్ మాత్రం పాకిస్థాన్‌కు వెళ్తున్నారు. మ‌న్మోహ‌న్‌తో పాటు పంజాబ్ సీఎం మ‌రీంద‌ర్ సింగ్ కూడా క‌ర్తార్‌పూర్ వెళ్ల‌నున్నారు. అయితే ఆ వేడుక‌లో పాల్గొనేందుకు మ‌న్మోహ‌న్ వెళ్ల‌డం లేద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు మొద‌ట్లో వెల్ల‌డించాయి. దీనిపై గురువారం మ‌రో క్లారిటీ వ‌చ్చింది. ఆఖిల ప‌క్ష పార్టీ నేత‌ల‌తో క‌లిసి పాక్‌కు మ‌న్మోహ‌న్ వెళ్ల‌నున్న‌ట్లు తాజాగా తెలిసింది. గురునాన‌క్ 550వ జయంతి వేడుక‌ల్లో మాజీ ప్ర‌ధాని మన్మోహ‌న్ పాల్గొంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments