Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలో చేరేటప్పుడు డప్పుకొట్టి వెల్లడిస్తాం: మంచు లక్ష్మి

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (14:58 IST)
మోడి, అమిత్ షాల వల్లే భారతదేశంలో ఆధార్ కార్డ్ ఇవ్వడం వంటి విప్లవాత్మక మార్పులు వచ్చాయని, భారతదేశానికి వన్నె తెచ్చిన నాయకులు మోడీ, అమిత్ షాలు అని కొనియాడారు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి. మోడీ, అమిత్ షా తీసుకువచ్చిన CAA, NRCలు ఈ రెండూ పదునైన చట్టాలు అనీ, ఇటువంటి చట్టాలు తీసుకువచ్చిన ఈ నాయకులు ఇద్దరూ భారతదేశాన్ని చాలా ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. 
 
నేను అభిమానించే నాయకుల్లో మోడీ, అమిత్ షా ప్రధమంగా ఉంటారని, నేను మొదటి నుంచి బీజేపీ సపోర్టర్‌ని అని అన్నారు. అయితే మరి బీజేపీ కండువా ఎప్పుడు కప్పుకుంటున్నారని ఓ టీవీ విలేకరి ప్రశ్నించగా, ప్రస్తుతం నేను సినిమా రంగంలో చాలా యాక్టివ్‌గా ఉన్నాను. అలాగే యాక్టివ్ ప్రొడ్యూసర్ని కూడా.
 
అంతేకాదు ఓ బిడ్డ తల్లిగా యాక్టివ్ మదర్‌ని కూడా. ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ రాజకీయాలలో చేరినప్పుడు డప్పు కొట్టి మరి వెల్లడిస్తానన్నారు మంచులక్ష్మి. సోమవారం మంచు కుటుంబం ప్రధాని మోడీని కలిసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments