Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కను రాళ్ళతో కొట్టాడనీ వ్యక్తిని కాల్చి చంపిన యజమాని.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (13:06 IST)
కొందరు క్షణికావేశంలో క్షమించరాని చర్యలకు పాల్లడుతున్నారు. తమ కుక్కను రాళ్ళతో కొట్టాడన్న కోపంతో ఓ వ్యక్తిని ఇంటి యజమాని తుపాకీతో తాల్చి చంపాడు. ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ కాలనీకి చెందిన అఫాక్ అనే వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. అపుడు ఓ కుక్క మొరుగుతూ అతన్ని కరిచేందుకు వచ్చింది. దీంతో రాయి తీసుకుని కుక్కను కొట్టాడు. దీన్ని గమనించిన కుక్క యజమాని... గబగబా ఇంట్లోకి వెళ్లి తుపాకీ తీసుకుని అఫాక్ వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగాడు. 
 
వారిద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగిన తర్వాత తుపాకీతో అపాక్‌పై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన అఫాక్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, చనిపోయాడు. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న ఇంటి యజమానికి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments