Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ నాన్ వెజ్ థాలీ.. చనిపోయిన బొద్దింకను చూసి?

సెల్వి
బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (20:08 IST)
Cockroach
జబల్‌పూర్‌కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. సదరు ప్రయాణికుడు తన ఆహారంలో చనిపోయిన బొద్దింకను చూసి షాకయ్యాడు. ఆహారంలో బొద్దింకను చూసి చాలా బాధపడ్డానని సోషల్ మీడియాలో తెలిపాడు. ఇంకా ఆహారంలో బొద్దింక గల ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 
 
జబల్‌పూర్ రైలు స్టేషన్‌లో దిగిన తర్వాత అతను పశ్చిమ మధ్య రైల్వేకు అధికారికంగా ఫిర్యాదు చేశాడు. ఆ వ్యక్తి రెండు రోజుల తర్వాత ఎక్స్‌లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను షేర్ చేశాడు. ఈ ట్వీట్‌కు ప్రతిస్పందనగా, ఐఆర్‌సీటీసీ క్షమాపణలు కోరింది. 
 
"నేను 1/02/2024 రైలు నెం. 20173 ఆర్కేఎంపీ నుండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాను. వారు ఇచ్చిన ఆహార ప్యాకెట్‌లో చనిపోయిన బొద్దింకను చూసి నేను బాధపడ్డాను" అని డాక్టర్ శుభేందు కేశరి ఎక్స్‌లో కొన్ని చిత్రాలను పంచుకుంటూ రాశారు.
 
అతను తన ఫిర్యాదులో సాక్షిగా రాజేష్ శ్రీవాస్తవ అనే మరో ప్రయాణికుడిని చేర్చుకున్నాడు. అతను ఆర్డర్ చేసిన నాన్ వెజిటేరియన్ థాలీలో చనిపోయిన బొద్దింక మిగిలిన ఫోటోలలో కనిపిస్తుంది. దీనిపై ఐఆర్టీటీసీ సానుకూలంగా స్పందించింది. ఇంకా క్యాటరింగ్ సర్వీస్ తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

Rasi kanna: శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నాలతో లవ్ యు2 అంటున్న సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments