Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ప్రతిపక్ష నేతలకు భద్రత కల్పించడం ఇదేనా?: షర్మిల

సెల్వి
బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (19:54 IST)
వైసీపీ ప్రభుత్వం తనకు అవసరమైన భద్రత కల్పించడం లేదని కాంగ్రెస్ నేత షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. "నేను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిని, ప్రతిపక్ష నేతను. నేను ప్రభుత్వం నుండి భద్రతను పెంచమని అడిగాను, కానీ వారు దానిని నాకు సరైన సమాధానం ఇంకా ఇవ్వలేదు. 
 
బహుశా వారు నాకు ఏదైనా జరగాలని కోరుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేతలకు భద్రత కల్పించడం ఇదేనా?" అని మీడియాతో షర్మిల ప్రశ్నించారు.
 
ప్రభుత్వమే తనపై దాడి చేసేందుకు సంఘ వ్యతిరేకులతో కాలక్షేపం చేస్తోందని షర్మిల ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం టేక్-ఇట్-ఈజీ వైఖరితో వ్యవహరిస్తోందని షర్మిల తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments