Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియతమ నేత ప్రశాంతంగా సాగునంపుదాం.. స్టాలిన్ పిలుపు

డీఎంకే అధినేత కరుణానిధి ఇకలేరు. ఆయన మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన మృతి తర్వాత ఆయన తనయుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకేస్టాలిన్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Webdunia
మంగళవారం, 7 ఆగస్టు 2018 (21:54 IST)
డీఎంకే అధినేత కరుణానిధి ఇకలేరు. ఆయన మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన మృతి తర్వాత ఆయన తనయుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకేస్టాలిన్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
 
ద్రవిడ సూర్యుడు ఇకలేరు. మన ప్రియతమ నేతను ప్రశాంతంగా సాగనంపుదాం.. రాష్ట్ర ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, ఎలాంటి భావోద్వోగాలకు గురికావద్దని కోరారు.
 
తన తండ్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కన్నుమూయడంతో స్టాలిన్ శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంత విచారంలోనూ ఆయన మీడియా ముందుకు వచ్చి, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, మన ప్రియతమ నేత పట్ల గౌరవం చాటుకునే సమయమిదని సూచించారు.
 
ఇదిలావుంటే, కరుణానిధి మరణవార్త తెలిసిన తర్వాత తమిళనాడు-కర్ణాటక సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. కర్ణాటక నుంచి తమిళనాడు వెళ్లే కేఎస్ఆర్‌టీసీ బస్సుల్ని ప్రభుత్వం రద్దు చేసింది. తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న కర్ణాటక జిల్లాల ఎస్పీలను కుమారస్వామి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments