Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కాషాయ కూటమి ప్రభంజనం

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (09:28 IST)
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని బీజేపీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 288 అసెంబ్లీ సీట్లకుగాను బీజేపీ కూటమి 158 కోట్ల, కాంగ్రెస్ కూటమి 76 చోట్ల, ఇతరులు 20 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 
ఈ ట్రెండ్ సరళిని బట్టి చూస్తే కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి వెనుకంజలో ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని కూటమి తన హవా చాటుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి బరిలోకి దిగిన దిగ్గజ నేతలు ముందంజలో కొనసాగుతున్నారు. 
 
బీజేపీకి చెందిన పంకజా ముండే... పర్లీ సీటులో తన సత్తా చాటుతున్నారు. భోకర్ నుంచి పోటీకి దిగిన అశోక్ చవాన్(కాంగ్రెస్) లీడ్‌లో కొనసాగుతున్నారు. అదేవిధంగా వర్లీ నుంచి పోటీ చేసిన ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ముందంజలో ఉన్నారు. శివసేన నుంచి పోటీకి దిగిన ఏకనాథ్ షిండే మొదటి రౌండ్‌ నుంచి తన హవా కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

తర్వాతి కథనం
Show comments