Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వీపర్ పోస్టులకు పీజీ- బీటెక్ - ఎంటెక్ విద్యార్థుల పోటాపోటీ

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (14:27 IST)
ఒకపుడు బీటెక్, ఎంటెక్ కోర్సులు పూర్తి చేస్తే ఖచ్చితంగా ఐటీ ఉద్యోగం ఖాయమని భావించేవారు. వీలైతే స్వదేశం లేదా విదేశాల్లోలోని పేరుమోసిన ఐటీ కంపెనీల్లో ఉద్యోగం వస్తుందని నమ్మేవారు. కానీ, ఇపుడు పరిస్థితి ఇపుడు తారుమారైంది. ఈ కోర్సులు పూర్తి చేసిన పట్టభద్రులు ఇపుడు నిరుద్యోగులుగా ఉన్నారు. పైగా, స్వీపర్ పోస్టులకు సైతం దరఖాస్తు చేసుకుంటున్నారు. 
 
తాజాగా తమిళనాడు రాష్ట్ర శాసనసభలో ఖాళీగా 14 శానిటరీ పోస్టుల కోసం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ పోస్టుల కోసం పదో తరగతి ఫెయిల్ అయిన నిరుద్యోగులతో పాటు.. బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. 
 
అంతేనా, ఎంబీఏ, పీజీ, డిప్లొమోలు పూర్తి చేసిన వారు సైతం దరఖాస్తు చేసుకున్నారు. ఈ 14 పోస్టుల కోసం ఇప్పటికే 3900కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇది దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో నిరూపిస్తోంది. పైగా, స్వీపర్ పోస్టుకు ఎంపికయ్యే వారికి నెలకు రూ.17 వేలు వేతనం ఇవ్వనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments