Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుగ్రాంకి మిడతల దండు, వండుకుని తినండంటూ సెటైర్స్

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (12:19 IST)
మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలను వణికించిన మిడతల దండు ఇప్పుడు ఒక్కసారిగా హర్యానాలోని గురుగ్రాం పైకి దండెత్తాయి. నగరంలో పెద్దఎత్తున మిడతల దండును చూసి జనం హడలిపోతున్నారు. వీటిని చూసిన రైతులు ఆందోళనకు గురవుతుంటే, మరికొందరు మాత్రం సెటైర్లు వేస్తున్నారు. మిడతలను వండుకుని తింటే చాలా రుచిగా వుంటాయనీ, గురుగ్రాం ప్రజలకు పసందైన కూర దొరికినట్లే అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments