Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుగ్రాంకి మిడతల దండు, వండుకుని తినండంటూ సెటైర్స్

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (12:19 IST)
మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలను వణికించిన మిడతల దండు ఇప్పుడు ఒక్కసారిగా హర్యానాలోని గురుగ్రాం పైకి దండెత్తాయి. నగరంలో పెద్దఎత్తున మిడతల దండును చూసి జనం హడలిపోతున్నారు. వీటిని చూసిన రైతులు ఆందోళనకు గురవుతుంటే, మరికొందరు మాత్రం సెటైర్లు వేస్తున్నారు. మిడతలను వండుకుని తింటే చాలా రుచిగా వుంటాయనీ, గురుగ్రాం ప్రజలకు పసందైన కూర దొరికినట్లే అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments