Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల మధ్యకు పరుగెత్తుకొచ్చిన సింహం... ఏమైంది? - video

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (13:26 IST)
గుజరాత్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జనావాసాల్లోకి ఓ సింహం పరుగులు పెడుతూ వచ్చింది. ఈ షాకింగ్ ఘటన వీడియోలో రికార్డయ్యింది. రోడ్డుపై గంటకు 38 కిలోమీటర్ల వేగంతో సింహం పరుగెడుతూ రావడాన్ని గమనించిన ప్రజలు భీతావహులై చెల్లాచెదురయ్యారు.
 
ఈ ఘటనలో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ వీడియోను అటవీశాఖ అధికారులు సోషల్ మీడియాలో పోస్టు చేయగా ఇది వైరల్ అయ్యింది. చూడండి ఆ వీడియోను..
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments