ప్లీజ్... మీకు దణ్ణం పెడుతున్నా, డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదు: యాంకర్ అనుశ్రీ కన్నీళ్లు

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (15:17 IST)
కన్నడ డ్రగ్స్ కేసు ఆ చిత్ర పరిశ్రమను కుదుపులకు గురిచేస్తోంది. సంజనా, రాగిణిలు ఇప్పటికే అదుపులో వున్నారు. విచారణలో వీరు చెప్పిన వివరాలను ఆధారం చేసుకుని దర్యాప్తు సాగుతోంది. ఇందులో భాగంగా ఇటీవలే శాండల్‌వుడ్ యాంకర్ అనుశ్రీని అధికారులు పిలిచారు.
 
ఆ తర్వాత మీడియాలో ఆమె గురించి విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఆమెకి డ్రగ్స్ కేసుతో లింకు వుందంటూ రాస్తున్నారు. దీనిపై యాంకర్ అనుశ్రీ కన్నీటిపర్యంతమైది. తనకు ఏమీ తెలియదనీ, తనను సీసీబీ అధికారులు విచారించినంత మాత్రాన నేరస్థురాలిని కాదనీ, మీకు దణ్ణం పెడుతున్నా, దుష్ర్పచారం చేయొద్దండీ ప్లీజ్ అంటూ వేడుకుంది. ఈ మేరకు ఆమె ఓ వీడియోను పోస్టు చేసింది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

ನಿಮ್ಮ ನಂಬಿಕೆ ನನಗೆ ಶಕ್ತಿ

A post shared by ಅನುಶ್ರೀ Anchor Anushree (@anchor_anushreeofficial) on

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments