ప్లీజ్... మీకు దణ్ణం పెడుతున్నా, డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదు: యాంకర్ అనుశ్రీ కన్నీళ్లు

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (15:17 IST)
కన్నడ డ్రగ్స్ కేసు ఆ చిత్ర పరిశ్రమను కుదుపులకు గురిచేస్తోంది. సంజనా, రాగిణిలు ఇప్పటికే అదుపులో వున్నారు. విచారణలో వీరు చెప్పిన వివరాలను ఆధారం చేసుకుని దర్యాప్తు సాగుతోంది. ఇందులో భాగంగా ఇటీవలే శాండల్‌వుడ్ యాంకర్ అనుశ్రీని అధికారులు పిలిచారు.
 
ఆ తర్వాత మీడియాలో ఆమె గురించి విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఆమెకి డ్రగ్స్ కేసుతో లింకు వుందంటూ రాస్తున్నారు. దీనిపై యాంకర్ అనుశ్రీ కన్నీటిపర్యంతమైది. తనకు ఏమీ తెలియదనీ, తనను సీసీబీ అధికారులు విచారించినంత మాత్రాన నేరస్థురాలిని కాదనీ, మీకు దణ్ణం పెడుతున్నా, దుష్ర్పచారం చేయొద్దండీ ప్లీజ్ అంటూ వేడుకుంది. ఈ మేరకు ఆమె ఓ వీడియోను పోస్టు చేసింది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

ನಿಮ್ಮ ನಂಬಿಕೆ ನನಗೆ ಶಕ್ತಿ

A post shared by ಅನುಶ್ರೀ Anchor Anushree (@anchor_anushreeofficial) on

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments