Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఐఎల్‌లో పెట్టుబడుల వెల్లువ.. సింగపూర్ కంపెనీ రూ.7,350 కోట్లు

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (15:13 IST)
Reliance
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. రిలయన్స్‌లో వరుస పెట్టుబడులు పెడుతున్న విదేశీ సంస్థల జాబితాలో మరో రెండు విదేశీ కంపెనీలు చేరాయి. తాజాగా సింగపూర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ జీఐసీ, గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ క్యాపిటల్ రిలయన్స్ రిటైల్ విభాగంలో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాయి.
 
జీఐసీ, టీపీజీ కలిపి రూ.7,350 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నాయి. ఐతే జీఐసీ రూ.5,512.5 కోట్లు పెట్టుబడి చేయనుంది. టీపీజీ రూ.1,837.5 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు రిలయన్స్ సంస్థ పేర్కొంది. 
 
తాజా పెట్టుబడుల ద్వారా రిలయన్స్ రిటైల్ వింగ్ లిమిటెడ్‌లో జీఐసీ 1.22 శాతం, టీపీజీ 0.41 శాతం ఈక్విటీ వాటాను సొంతం చేసుకోనున్నాయి. కాగా, తాజా పెట్టుబడులతో కలిపి రిలయన్స్ రిటైల్ ఇప్పటివరకు 7.28 శాతం వాటా విక్రయం ద్వారా రూ.32,197 కోట్ల పెట్టుబడులను సమకూర్చుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments