Webdunia - Bharat's app for daily news and videos

Install App

జస్ట్ రెండు నెలలు ఆగండి, సంచలన వార్త వింటారు: బాంబు లాంటి వార్త పేల్చిన కేసీఆర్

Webdunia
గురువారం, 26 మే 2022 (20:34 IST)
కేసీఆర్. సంచలనాలకు మారుపేరు. ప్రస్తుతం కేంద్రంతో ఢీకొడుతూ దేశవ్యాప్తంగా భాజపా వ్యతిరేక కూటమి పార్టీలతో సమావేశమవుతున్నారు. గురువారం బెంగళూరులో మాజీప్రధాని దేవెగౌడను కలిశారు.


ఈ సందర్భంగా ఆయన... రెండు నెలలు ఆగండి, సంచలన వార్త వింటారు, రాజకీయాల్లో పెనుమార్పు చోటుచేసుకోబోతోందంటూ బాంబు లాంటి వార్త చెప్పారు. ఇంతకీ ఆ మార్పు ఏమిటి... రెండు నెలల్లో అంతటి సంచలనమైనది ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది.

 
దేవెగౌడతో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ... స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని ఎందరో ప్రధానులు పరిపాలించారు. దేశ పరిస్థితి మాత్రం బాగుపడలేదు. మనకంటే ఎంతో వెనకబడి వున్న చైనా అభివృద్ధిలోనూ, ఆర్థికంగా దూసుకుపోతోంది. మనం మాత్రం ఎంతో వెనకబడి వున్నాం.

 
ఈ పరిస్థితి మారాలంటే మార్పు రావాల్సిందే. ఆ మార్పును ప్రజలు కోరుకుంటున్నారు. భారతదేశం ఉజ్వల భవిష్యత్ కోసం కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. మరోవైపు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా కేసీఆర్ పైన విరుచుకపడ్డారు.


తెలంగాణ వచ్చాక ప్రయోజనం పొందింది ఒక్క కుటుంబమేననీ, ప్రజలకు ఏమీ రాలేదన్నారు. కేవలం ఆ కుటుంబం మాత్రమే దోచుకుంటోందని దుయ్యబట్టారు. కుటుంబ పాలన అంతమైతేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments