Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాననే అమ్మాయిని నీ వెంట తీసుకెళతావా... కె.ఎ.పాల్ పైన యాంకర్ ఫైర్

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (20:59 IST)
ఏపీలో తాజాగా ప్రజాశాంతి పార్టీ అధినేత కె.ఎ పాల్‌కి యాంకర్ శ్వేతారెడ్డి మధ్య జరుగుతున్న వాదోపవాదాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఓ టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొన్న వీళ్లిద్దరూ ఒకరికపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. శ్వేతారెడ్డి మాట్లాడుతుండగానే పాల్ చర్చ నుంచి నిష్క్రమించారు. ఐతే శ్వేతారెడ్డి మాత్రం తన వాదనను ఆపలేదు. 
 
ఆమె ఏమన్నారంటే.. ఆ రోజు టీవీ స్టూడియో నుంచి వచ్చి అందరి ముందు ఏం చెప్పావ్? నీ మైండ్ పోయిందేమో? నీ చెంచాగాడా... ఎవడువాడు... దేవుడు బిడ్డ అని చెప్పటమే కానీ అలా వుంటున్నారా మీరు. ఊరు పేరులేని వారిని వెంటబెట్టుకుని వెళ్లే నువ్వు నన్ను క్రిమినల్ అని ఎలా చెప్తావ్.
 
నీకు మతి స్థిమితం పోయింది.. నీ దగ్గర పైసా లేదన్న సంగతి నాకు తెలుసు. కొడుక్కు పెళ్లి చేసుకునే అమ్మాయిని నీ వెంట తీసుకెళతావా? దేశవిదేశాలకు తీసుకెళతావా? డ్రగ్స్ ఎడిక్ట్ అయినవారు ఎలా ప్రవర్తిస్తారో అలా ఆమె కోసం ప్రవర్తిస్తున్నావు. నీకూ ఆమెకి లింక్ ఏంటో చెప్పు పాల్... వచ్చే నెలలో నా కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తానన్నావుగా. ఎన్ని నెలలు పోతున్నాయి. పెళ్లెప్పుడు చేస్తావు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది శ్వేత. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments