Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ మాటే శాసనం... హరీశ్-ఈటెలకు మొండిచెయ్యేనా? గోళ్లు కొరుకుతున్నారు...

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (19:28 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు. ముహూర్తాన్ని ఫిక్స్ చేసేశారు కూడా. మంత్రివర్గంలో బెర్తులు ఖరారైన వారికి సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్లు చేసి శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు. ఐతే గత మంత్రివర్గంలో కీలక శాఖలను నిర్వహించిన హరీశ్ రావు, ఈటెలకు మాత్రం ఇప్పటివరకూ విషెస్ రాలేదట. దీనితో సదరు మాజీ మంత్రుల మద్దతుదార్లు టెన్షన్ తట్టుకోలేక గోళ్లు కొరుక్కుంటున్నారట. 
 
బయటకు ఏమైనా మాట్లాడితే ఏమవుతుందోనన్న భయం కూడా వుండనే వుంటుంది. అందులోనూ కేసీఆర్ అంటే మాటలు కాదు... ఆయన మాటే శాసనం అంటుంటారు తెరాస నాయకులు. కాబట్టి మంత్రివర్గంలో బెర్తు కన్ఫర్మ్ అయ్యేవరకూ అలా గుడ్లప్పగించి చూస్తూ కూర్చోవడమో లేదంటే అలా గోళ్లు కొరుక్కోవడం తప్పించి ఏమీ చేయలేం అంటున్నారు. 
 
మరోవైపు కేసీఆర్ తనయుడు కేటీఆర్‌కి కూడా ఇప్పటివరకూ బెర్త్ కన్ఫర్మ్ కాలేదు. దీన్నిబట్టి చూస్తుంటే వచ్చే పార్లమెంటు ఎన్నికల తర్వాత ఈ ముగ్గురు హేమాహేమీలు కేంద్రంలో మంత్రి పదవుల్లో అలంకరిస్తారని అనిపించడంలేదూ.... ఏమంటారు?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments