Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడి ముక్కులో జిలేబీ చేప.. ఈత కోసం వెళ్తే..?

Webdunia
బుధవారం, 13 నవంబరు 2019 (11:19 IST)
బావిలో ఈతకొట్టేందుకు వెళ్లిన బాలుడి ముక్కులో జిలేబీ అనే రకానికి చెందిన చేప పిల్ల దూరింది. దీంతో బాధతో విలవిల్లాడిన ఆ బాలుడికి చికిత్స చేసిన వైద్యులు ఆతడి ముక్కు నుంచి జిలేబీ చేప పిల్లను ప్రాణాలతో వెలికితీశారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు పుదుక్కోట్టై జిల్లా అన్నవాసల్‌కు సమీపంలో వున్న మన్నవేలాంపట్టికి చెందిన సెల్వం కుమారుడు అరుణ్ కుమార్. 
 
ఇతడు ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడు తన స్నేహితులతో కలిసి బావిలో ఈత కోసం వెళ్లాడు. ఆ సమయంలో అతడి ముక్కులో జిలేబి చేప పిల్ల దూరింది. దీంతో బాధతో ఇబ్బంది  పడిన అరుణ్ కుమార్‌ను తోటి స్నేహితులు ఆస్పత్రిలో తరలించారు. అక్కడ బాలుడిని పరిశోధించిన వైద్యులు.. చికిత్స అందించి ఆ బాలుడి ముక్కు నుంచి చేప పిల్లను ప్రాణాలతో వెలికి తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments