Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌ కళ్యాణ్‌పై జేపీ విమర్శలు : శ్రద్ధ లేని జనసేనాని

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ (జేఎఫ్‌సీ)పై పవన్ కల్యాణ్ తొలుత చూపిన శ్రద్ధ తర్

Webdunia
శుక్రవారం, 30 మార్చి 2018 (15:19 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ (జేఎఫ్‌సీ)పై పవన్ కల్యాణ్ తొలుత చూపిన శ్రద్ధ తర్వాత చూపలేదన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, విభజన వల్ల నష్టపోయిన ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్రం ఖర్చు చేసిన నిధులు తదితర వివరాలపై జేఎఫ్‌సీ లెక్కలు తేల్చిన తర్వాత ఎలాంటి చర్యలు లేవని, అందుకే స్వతంత్ర నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. 
 
జేఎఫ్‌సీ తొలిదశ అయితే... నిపుణుల కమిటీ రెండో దశ అని జేపీ అన్నారు. కేంద్రం సమయమిస్తే వెళ్లి కలుస్తామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చింది తొలుత తానేనని జయప్రకాష్ నారాయణ్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ వైఖరిని తప్పుబట్టారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments