Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి పవన్ దూరం...

ఈనెల 12వ తేదీన కర్ణాటక శాసనసభ పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా, జేడీఎస్ తరపున ఆయన ప్రచారం చేస్తారంటూ వార్తలు గుప్పుమన

Webdunia
బుధవారం, 2 మే 2018 (10:50 IST)
ఈనెల 12వ తేదీన కర్ణాటక శాసనసభ పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా, జేడీఎస్ తరపున ఆయన ప్రచారం చేస్తారంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై జనసేన అధికారి ఒకరు మాట్లాడుతూ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రంలో పర్యటించాలన్న ఆలోచనలో లేరని స్పష్టం చేశారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షేత్రస్థాయి పార్టీ పటిష్టమే లక్ష్యంగా పర్యటన వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సి వున్నందునే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 175 సీట్లలో పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారని, అందువల్ల పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆయన దృష్టిసారించారని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

"హరిహర వీరమల్లు" విడుదలకు ముందు వివాదం

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments